హైదరాబాద్

సమర్థులు వస్తే బీసీలకు వందకంటే ఎక్కువ సీట్లు

హైదరాబాద్‌: సమర్థులు వస్తే వచ్చే ఎన్నికల్లో బీసీలకు వందకంటే ఎక్కువ సీట్లు ఇస్తానని తేదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. తమ బీసీ డిక్లరేషన్‌ను విమర్శిస్తున్నవాళ్లు తమకంటే …

సచివాలయాన్ని ముట్టడించిన విద్యార్థులు

హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు డిమాండ్‌ చేస్తూ విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థిసంఘాలు సచివాలయం ముట్టడికి ప్రయత్నించాయి. మంత్రుల నివాస ప్రాంగణ ఘటనతో అప్రమత్తమైన …

ప్రభుత్వ భూముల అమ్మకాలను తక్షణమే ఆపాలని టీఆర్‌ఎస్‌ ధర్నా

ప్రభుత్వ భూముల అమ్మకాలను తక్షణమే ఆపాలని టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఎచ్‌ఎండీఎ  కార్యాలయం ముందు భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి భూముల వేలాన్ని ఆపాలంటూ …

సినిమా థియాటర్లలో నిబంధనల మార్పు

శ్రీకాకుళం, జూలై 17 : సినిమా థియాటర్లలో నిబంధనలు మార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాలో 44 సినిమా థియాటర్లు ఉండగా ప్రస్తుతం ఉన్న థియాటర్లన్నీ 10 మీటర్ల …

అమెరికా నేవీ కాల్పుల్లో భారతీయుడు మృతి

దుబాయి: దుబాయి తీర ప్రాంతంలో అమెరికా నేవీ దళాలు జరిపిన కాల్పుల్లో ఓ భారతీయ మత్య్సకారుడు మృతి చెందగా..ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దుబాయి నైరుతి ప్రాంతంలోని జెబెల్‌అలీ …

రోడ్డు ప్రమాదం ఒకరి మృతి

తూర్పు గోదావరి : తూర్పు గోదావరి జిల్లా రావులాపాలెం మండలం ఈతకోట సమీసంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు లారీలు ఢీకొన్న …

హిందూ, ముస్లిం చిహ్నాలతో ఆకట్టుకుంటున్న ఆవు

లక్నో: శరీరంపై హిందూ, ముస్లిం చిహ్నాలతో ఉన్న ఓ ఆవు విశేషంగా ఆకట్టుకుంటున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌లోని నాబాద్‌ గ్రామంలో చోటుచేసుకుంది. ఆవు ఒంటిపై ఒక వైపు …

గ్యాస్‌ సిలిండర్‌ పేలి నలుగురికి గాయాలు

హైదరాబాద్‌ : గ్యాస్‌ సిలిండర్‌ పేలిన ఘటనలో నలుగురు గాయపడ్డారు. కుషాయిగూడలో ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

నర్సుల సమ్మెతో స్తంభించిన వైద్యసేవలు

హైదరాబాద్‌: ఉస్మానియా ఆసుపత్రిలో నర్సుల సమ్మె కొనసాగుతుంది. నాలుగు రోజులుగా సమ్మె చేపట్టి నర్సులు విధులు బహిష్కరించడంతో వైద్య సేవలు స్తంభించిపోయాయి. వైద్య అందక రోగులు తీవ్ర …

కడప, చిత్తూరు సరిహద్దులో మళ్ళీ ఏనుగుల కలకలం

సుండుపల్లి, కడప: కడప, చిత్తూరు జిల్లాల సరిహద్దు మండలాలైన సుండుపల్లి, చేవిపల్లి మండలాల శివారు ప్రాంతాలైన పొలాల్లొకి శేషాచల పర్వత శ్రేణుల నుంచి సోమవారం రాత్రి మళ్లీ …