కరీంనగర్

భిక్షపతి గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన హుస్నాబాద్ శాసనసభ్యులు వోడితల సతీష్ కుమార్

టిఆర్ఎస్ పార్టీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు గొడిశాల సమ్మయ్య గౌడ్ గారి అన్న టిఆర్ఎస్వి హుస్నాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు గోడిశాల వినయ్ గౌడ్  తండ్రి భిక్షపతి గౌడ్ …

*సీనియర్ రిపోర్టర్ కు ఎమ్మెల్యే గండ్ర పరామర్శ.

చిట్యాల27(జనంసాక్షి)సీనియర్ రిపోర్టర్, మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కట్కూరి మొగిలి ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని ఇంటికి రాగా సమాచారం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర …

తెలంగాణ కీర్తిని జాతీయ స్థాయిలో చాటిచెప్పిన గొప్ప నటుడు, కరీంనగర్ బిడ్డ.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పైడి జైరాజ్ (Paidi Jai Raj) అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు.

తెలంగాణ గడ్డపై పుట్టి, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అగ్రస్థానానికి ఎదిగి, తెలంగాణ కీర్తిని జాతీయ స్థాయిలో చాటిచెప్పిన గొప్ప నటుడు, కరీంనగర్ బిడ్డ.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు …

టిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ గా కంది కృష్ణారెడ్డి

జనం సాక్షి,చెన్నరావుపేట టిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ గా నియమితులైన మాజీ మండల అధ్యక్షులు, చెన్నరావు పేట వైస్ ఎంపీపీ కంది కృష్ణారెడ్డి. ప్రస్తుతం తెరాస మండల …

హమాలీల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తా

హుజూర్ నగర్ సెప్టెంబర్ 27 (జనం సాక్షి): హమాలీల సమస్యలను స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి దృష్టికి తీసుకెళ్తానని నియోజకవర్గ కార్మిక సంఘం అధ్యక్షులు పచ్చిపాల ఉపేందర్ …

బతుకమ్మచీరలు..ఆడపడుచులకు వరాలు.

– ఎంపీపీ బక్క రాధజంగయ్య. ఊరుకొండ, సెప్టెంబర్ 27 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ ఆడపంచులకు వరాలు అని ఎంపీపీ …

రామన్నపేటలో భగత్ సింగ్ 115వ జయంతి వేడుకలు

రామన్నపేట సెప్టెంబర్ 27 (జనంసాక్షి)  దేశ స్వాతంత్ర్యం కోసం చిన్న వయసులో ప్రాణాలర్పించిన భగత్ సింగ్ స్పూర్తితో విద్యార్థుల సమస్యలపై ఉద్యమించాలని ఎస్.ఎఫ్.ఐ మండల అద్యక్ష,కార్యదర్శులు మేకల …

ప్రభుత్వం చేపట్టిన చేప పిల్లలు పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గాజుల శోభా ప్రసాదరావు, అధ్యక్షత వహించారు

పెద్దవంగర సెప్టెంబర్ 27(జనం సాక్షి )పెద్దవంగర మండల కోరిపల్లి గ్రామంలో మంగళవారం ముదిరాజుల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చేప పిల్లలు పంపిణీ చేయడం జరిగినది ఈ …

వికలాంగ ప్రజాప్రతినిధికి అవమానం

జనం సాక్షి, వంగూర్: మండల పరిధిలోని అన్నారం గ్రామపంచాయతీలో వికలాంగుడైన ప్రజాప్రతినిధి దార్ల శ్రీనివాసుకు అవమానం జరిగింది. దార్ల శ్రీనివాసులు ఎన్.పిఆర్.డి. వికలాంగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా, …

బీజేపీధి దొంగ బిక్షాటన

చిత్తశుద్ది ఉంటే కేంద్రం మొక్కు పిండి నిధులు తేవాలి వరి ధాన్యం కొనుగోలు చేయాలి ఎంపీపీ కల్లూరి హరికృష్ణ శివ్వంపేట సెప్టెంబర్ 27 జనంసాక్షి : భారతీయ …

తాజావార్తలు