కరీంనగర్

కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బి.ఆర్.ఎస్.ఎస్

మోత్కూరు సెప్టెంబర్ 27 జనంసాక్షి : స్వాత్రంత్ర సమరయోధులు,బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీసీ …

పాత పెన్షన్ల కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ శశికళ-శ్యామ్.

ఝరాసంగం సెప్టెంబర్ 27( జనం సాక్షి) ఝరసంగం మండలం దేవరంపల్లి గ్రామంలో పాత పింఛన్లు మంగళవారం గ్రామ పంచాయతీ రాజ్ భవన్ ఆవరణలో లబ్దిదారులకు స్థానిక గ్రామ …

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు సాధించాలి

  – ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ హుజూర్ నగర్ సెప్టెంబర్ 27 (జనం సాక్షి): కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను సాధించాలని హుజూర్ నగర్ ఎంపీపీ గూడెపు శ్రీనివాసు …

ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుక

      హుజూర్ నగర్ సెప్టెంబర్ 27 (జనం సాక్షి): మండలంలోని బూరుగడ్డ (మాచవరం) గ్రామంలో కొత్త గ్రామపంచాయతీ నందు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ …

ఘనంగా ఎంగిలి పువ్వు బతకమ్మ వేడుకలు

మండల కేంద్రంలో బతకమ్మ ఆడుతున్న మహిళలు  పెన్ పహాడ్ సెప్టెంబర్ 25 (జనం సాక్షి)  : మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఎంగిలి పువ్వు …

*మంగళ గౌరీగా దర్శనమిచ్చిన అమ్మవారు*

కోదాడ, సెప్టెంబర్ 27(జనం సాక్షి) కోదాడ పట్టణంలో వేంచేసియున్న శ్రీ ముద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో దేవీ నవరాత్రుల వేడుకలు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో …

*ఆడపడుచులకు దసరా కానుకగా బతుకమ్మ చీరలు – ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్*

*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి)* : ఆడపడుచులకు దసరా కానుకగా టిఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్నామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. బతుకమ్మ …

రాత్రి వేళల్లో హోటళ్లు..టీస్టాళ్లు తెరిచి ఉండేందుకు అనుమతి ఇవ్వండి

మీలాదున్నబి సందర్భంగా సి.పికి ఎంఐఎం నేతల వినతి కరీంనగర్, సెప్టెంబర్ 27:- రేపటినుండి నెలవంక దర్శనంతో రబివుల్ అవ్వల్ నెల మొదలవుతుండటంతో..ఈద్ మీలాదున్నబీ సందర్భంగా మహమ్మద్ ప్రవక్త …

గుడిపల్లిలో ఆశా వర్కర్లకి బతుకమ్మ చీరల పంపిని:ఎంపిపి వంగాల ప్రతాప్ రెడ్డి

పెద్దఅడిషర్లపల్లి సెప్టెంబర్27(జనంసాక్షి):మండల పరిధిలోని గుడిపల్లి గ్రామ పంచాయతీలో గల పి హెచ్ సి లో ఆశా వర్కర్లలకు బతుకమ్మ చీరల పంపిని ఘనంగా జరిగింది. ప్రతి ఒక్క …

ప్రభుత్వ భూములను కాపాడుకునే ధైర్యం చేయలేని నిస్సహాయ స్థితిలో అధికార యంత్రాంగం: రేవూరి

జనం సాక్షి:నర్సంపేట నర్సంపేట పట్టణంలో భూకబ్జాలు, సెటిల్మెంట్లలో టీఆర్ఎస్ నేతలు ఆరితేరారని ప్రభుత్వ భూములుగా ధరణిలో నమోదై ఉన్నప్పటికీ ఆ భూమిని కాపాడుకునే ధైర్యం చేయలేని నిస్సహాయ …

తాజావార్తలు