నిజామాబాద్

మక్క కొనుగోలు జాప్యంపై రోడ్డెక్కిన రైతులు

రేగొండ,మే 15 (జనం సాక్షి); కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచి చూస్తున్నా మక్కలను కొనుగోలు చేయటంలేదని ఆరోపిస్తూ రేగొండ మండలం లింగాల గ్రామ రైతులు …

నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి

చేర్యాల (జనంసాక్షి) మే 15 : దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనకు కేంద్ర విద్యాశాఖ మంత్రి పూర్తి బాధ్యత వహించాలని సీపీఐ సిద్దిపేట …

కేంద్ర ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుంది

హయత్ నగర్, మే 15 (జనం సాక్షి)డీజిల్, పెట్రోల్ ధరలను పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి …

లైబ్రరీలో ఘనంగా ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని లైబ్రరీలో శుక్రవారం ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ, విద్యా వారంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం …

బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

ఉప్పల్ / హబ్సిగూడ, మే 15 (జనం సాక్షి): పాత హబ్సిగూడ డివిజన్‌ ఆధ్వర్యంలో ఇందిరా ఎంపిరియల్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం …

సమాజ హితులు ఆర్యవైశ్యులు

సూర్యాపేట(జనంసాక్షి)సమాజం మేలు కోరుకునే హితులు ఆర్యవైశ్యులని మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, సుప్రీంకోర్టు అడ్వకేట్, రిటైర్డ్ జడ్జి, శ్రీవాసవి సేవా సమితి జాతీయ లీగల్ …

భూపాలపల్లిలో 6 ఇంక్లైన్ పనులకు శ్రీకారం

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):భూపాలపల్లి సింగరేణి ఏరియాలో నూతనంగా 6ఇంక్లైన్ పనులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు శుక్రవారం సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి, ఏజెంట్ …

సముద్ర లింగాపూర్ లో ప్రతిమ బస్సునుఢీకొన్న కారు బైక్..

గంభీరావుపేట మే 15(జనం సాక్షి):రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్రలింగపూర్ శివారులో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ వెళ్తున్న ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ …

గవ్వలపల్లిలో రైతుల రాస్తారోకో

మే 15, ( జనం సాక్షి ) ;మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం గవ్వలపల్లి కొనుగోలు కేంద్రం వద్ద శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం …

గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి:  జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

  ఉర్కొండ మే 14, ( జనం సాక్షి ) : ఊర్కొండ మండలంలోని రాచాలపల్లి, రేవల్లి, గుడిగానిపల్లి గ్రామాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి జడ్చర్ల …