నిజామాబాద్

బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో మధులిక కి సన్మానం

సారంగపూర్ ( జనంసాక్షి ) 23 అక్టోబర్ సారంగపూర్ మండలములో లచక్కపెట్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ దెబ్బేటి శ్రీధర్ గారి కుమార్తె దెబ్బేటి మధులిక తెలంగాణ …

పర్యావరణ హితకరమైన పద్ధతుల్లో దీపావళి పండుగ జరుపుకోవాలి.

అశ్వరావుపేట, అక్టోబర్ 23(జనంసాక్షి) అశ్వరావుపేట మండల ప్రజలకు ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ. చీకటి మీద వెలుగు, చెడు …

*ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను తక్షణం ఏర్పాటు చేయాలి*

ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు  నూనె వెంకట్ స్వామి  రామన్నపేట అక్టోబర్ 23 (జనంసాక్షి) మండల కేంద్రంలోని అన్ని ఐకేపీ, పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాలలో రైతాంగం …

ఘనంగా కేఎల్ నరసింహారావు 99వ జయంతి

మునగాల, అక్టోబర్ 23(జనంసాక్షి): సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలో ఆదివారం కీర్తిశేషులు కేఎల్ నరసింహారావు 99వ జయంతి స్థానిక గ్రంథాలయంలో నిర్మించిన విగ్రహం వద్ద …

*చిన్ననాటి స్నేహితునికి ఆర్థిక సహాయం*

రామన్నపేట అక్టోబర్ 23 (జనంసాక్షి) రామన్నపేట మండలంలోని ఎల్లంకి గ్రామానికి చెందిన బండ్ల జంగయ్య  అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. అతని కుటుంబ సభ్యులకు తన తోటి …

రాహుల్ జొడో యాత్రకు బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు*

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు సంఘీభావంగా నేరేడుచర్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నుకల సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు …

*ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో అన్నదానం*

మునగాల, అక్టోబర్ 23(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో కోదాడ పట్టణానికి చెందిన  యలమంచిలి శ్రీనివాసరావు కుమారుడు ఆదిశేషసాయి …

*ఘనంగా ధన్వంతరి దేవి జయంతి*

నేరేడుచర్ల( జనంసాక్షి)న్యూస్.నాయి బ్రాహ్మణులు ఆధ్వర్యంలో ధన్వంతరి దేవి జయంతిని ఘనంగా నిర్వహించారు.నాయి బ్రాహ్మణులు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ కులదేవత ధన్వంతరి దేవి నాయి బ్రాహ్మణ యొక్క భారతదేశంలో …

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు, అరెస్టు

వాట్సాప్ గ్రూపులలో అసత్యపు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు* *చిట్యాల సిఐ పులి వెంకట్ గౌడ్* రేగొండ (జనం సాక్షి) : సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు …

జర్నలిస్టు కొల్పుల శ్రీనివాస్ కుటుంబానికి డిబిఎఫ్ ఆర్థిక సహయం.

దౌల్తాబాద్ అక్టోబర్ 23, జనం సాక్షి.  ఇటివల రొడ్డు ప్రమాదంలో మరణించిన సినియర్ జర్నలిస్టు కొల్పుల శ్రీనివాస్ కుటుంబానికి డిబిఎఫ్ ఆర్థిక సహయాన్ని అందజేశారు . ఆదివారం …

తాజావార్తలు