నిజామాబాద్

తెలంగాణ ఏప్సెట్ ఫలితాల్లో గౌతమి విద్యార్థుల ప్రభంజనం

నల్లగొండ,మే 18,(జనం సాక్షి):తెలంగాణ ఎస్సెట్ ఫలితాల్లో నల్లగొండకు చెందిన గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి జిల్లాకు మరోసారి గౌరవం తీసుకొచ్చారు. ఇంజనీరింగ్ విభాగంలో …

తప్పిన అగ్ని ప్రమాదం సకాలంలో స్పందించిన పంచాయతీ సిబ్బంది

మాడుగులపల్లి,మే 18 ( జనం సాక్షి):మండల కేంద్రంలో ఆదివారం ఒక పెద్ద అగ్ని ప్రమాదం తృటిలో తప్పింది స్థానిక ఐకేపీ (IKP) ధాన్యం కొనుగోలు కేంద్రం పక్కనే …

బావిలో ఈతకు వెళ్లి… యువకుడు మృతి

ఉర్కొండ మే 16, ( జనం సాక్షి ) ; బావిలో ఈత కొడుతూ మునిగి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని …

మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలి

పర్వతగిరి: మె 16 (జనం సాక్షి) కల్లెడ గ్రామ శివారులో ముంజాలకుంట తండా వద్ద గల మామిడి తోటలో పనిచేయడానికి వచ్చి విద్యుత్ షాక్ కు గురై …

పంచ వృత్తులు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ లను ఒకే : బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

హయత్ నగర్, మే 16 (జనం సాక్షి ) విశ్వకర్మ జాక్ ఆధ్వర్యం లో శనివారం రాష్ట్ర రవాణా, వెనకబడిన తరగతుల సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్, …

హయత్ నగర్, మే 16 (జనం సాక్షి ) విశ్వకర్మ జాక్ ఆధ్వర్యం లో శనివారం రాష్ట్ర రవాణా, వెనకబడిన తరగతుల సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్, …

ఒండుమట్టి టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి

మక్తల్, మే 16 (జనంసాక్షి) మక్తల్ మండలంలో ఒండుమట్టి తరలింపు పేరుతో టిప్పర్ల బీభత్సం రోజురోజుకూ పెరుగుతోంది. అనుమతులకన్నా అధికంగా ఒండుమట్టి తవ్వకాలు, అతివేగంగా టిప్పర్ల రాకపోకలు …

బిజెపి రాష్ట్ర ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా గడ్డం కాశీనాథ్ నియామకం

మెదక్ మే 16 (జనం సాక్షి ) బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు సూచనల మేరకు *బిజెపి ఒబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జి. …

బిజెపి రాష్ట్ర ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా గడ్డం కాశీనాథ్ నియామకం

మెదక్ మే 16 (జనం సాక్షి ): బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు సూచనల మేరకు *బిజెపి ఒబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జి. …

శని జయంతి సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్, మే 15 (జనం సాక్షి): ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద ఉన్న శ్రీ బాలాంజనేయ స్వామి దేవాలయంలో శని జయంతి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక తైలాభిషేకాలు, …