నిజామాబాద్

ఎస్ ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలలో అర్హత సాధించిన ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ విద్యార్థులు.

తొర్రూర్ 23 అక్టోబర్ (జనంసాక్షి ) ఈరోజు తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన ఎస్సై మరియు కానిస్టేబుల్ పోస్టులలో అర్హత …

కోర్కోల్ గ్రామంలో హిల్ ట్రెక్కింగ్

జమ్మికుంట రూరల్ సీఐ సురేష్ వీణవంక అక్టోబర్ 23( జనం సాక్షి) వీణవంక మండలంలోని కోర్కల్ గ్రామంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద ఉన్న గుట్టపై …

పద్మశాలి కులస్తులు సమాజ అభివృద్ధికి నిరంతరం కృషి

పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆడెపు చంద్రయ్య చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 23 : పద్మశాలి కులస్తులు నిరంతరం సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పద్మశాలి సంఘం …

ఇంద్రజాల కళాకారులు సాధనా శూరులు

మోత్కూరు అక్టోబర్ 23 జనంసాక్షి : మోత్కూరు పట్టణ పద్మశాలీలు సంఘం నిర్వహించిన సాధనా శూరుల ఇంద్రజాల ప్రదర్శనను పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మున్సిపాలిటీ కార్యాలయం …

బాధిత కుటుంబానికి 20 వేలు అందజేత

శివ్వంపేట అక్టోబర్ 23 జనంసాక్షి : మండల పరిధిలోని గూడూరు గ్రామానికి చెందిన తీగల నర్సమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.  తన అనుచరుల ద్వారా ఈ విషయం …

హెన్రిచ్ఉండ్రు వారి 110వ వర్ధంతి సందర్భముగా ఉండ్రు బాప్టిస్ట్ హెల్త్ సెంటర్ ప్రారంభం

జనగామ (జనం సాక్షి)అక్టోబర్23:జనగామ జిల్లా కేంద్రంలో ని ఉండ్రుపుర బాపిస్ట్ చర్చిలో వారి వర్ధంతి సందర్భంగా ఆరాధన చేసి తరువాత ఉండ్రు బాప్టిస్ట్ హెల్త్ సెంటర్ ప్రారంభం …

విడిసి నూతనంగా నిర్మించిన దుకాణ సముదాయల ప్రవేశం కోసం ప్రత్యక్ష పూజలు.

నెరడిగొండ అక్టోబర్23(జనంసాక్షి): గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన రెండు దుకాణ సముదాయాల నిర్మాణం నేటికి పూర్తి చేసుకున్న సందర్భంగా సంప్రదాయం ప్రకారం వాటిని ప్రారంభించడానికి …

*టపాసులు అమ్మే దుకాణాల యజమానులు భధ్రతా ప్రమాణాలు పాటించాలి*.

*ప్రమాణాలు పాటించని దుకాణాలపై చర్యలు తప్పవు* ఎస్ఐ నవీన్ కుమార్. నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వ అనుమతి పొంది క్రాకర్స్ స్టాల్స్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు …

రోడ్డుకు మట్టి పోసి మరమ్మతులు

“జనంసాక్షి” కథనానికి స్పందన రోడ్డుకు మట్టి పోసి మరమ్మతులు చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 23 : చేర్యాల మండలంలోని పోతిరెడ్డిపల్లి-పెదరాజుపేట గ్రామాల మధ్య పాడైన మట్టి రోడ్డును …

ఆర్థిక సాయం అందజేత

రాజాపేట,అక్టోబర్23(జనం సాక్షి) :  యాదాద్రి జిల్లా రాజపేట గ్రామానికి చెందిన శెట్టి సత్యలక్ష్మి    మృతి చెందగా  ఆమె  కుటుంబానికి  5000 రూపాయలు  ఆర్థిక సాయం  ఆదివారం  …

తాజావార్తలు