నిజామాబాద్

ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర

రఝునాధపాలెం :22 అక్టోబర్(జనం సాక్షి): ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర ఆదివారం తెలంగాణ రాష్ట్రంలోని మక్తల్ నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా ఖమ్మం నియోజకవర్గం …

ఎమ్మెల్యే సమక్షంలో కిటకిట రాజు ముదిరాజ్ జన్మదిన వేడుకలు

సైదాపూర్ జనం సాక్షి అక్టోబర్ 22(లస్మన్నపల్లి) మండలంలోని లస్మన్నపల్లి గ్రామానికి చెందిన కిటకిట రాజు ఎలియాస్ పెసరి రాజు ముదిరాజ్ జన్మదిన వేడుకలను శనివారం మునుగోడు నియోజకవర్గంలోని …

పొంచి ఉన్న ప్రమాదం

పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు సమస్యను పరిష్కరించాలన్న ప్రయాణికులు శంకరపట్నం,జనంసాక్షి, అక్టోబర్ 22: రోడ్డుపై పొంచి ఉన్న ప్రమాదాన్ని నివారించడంలో సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు …

ఘనంగా ఎస్ ఆర్ శంకరన్ జయంతి

మల్దకల్ అక్టోబర్ 22 (జనంసాక్షి) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఎస్ఆర్ శంకరన్ 89వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. శనివారము ఆయన …

నిఘా నీడలో శివాయపల్లి

పెద్దశంకరంపేట్ /జనంసాక్షి అక్టోబర్ 23, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదపడతాయి.. మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు శనివారం పెద్ద శంకరంపేట మండల పరిధిలోని …

గుస్సాడి ఉత్సవాలలో పాల్గొన్న మాజీ ఎంపీ గెడం నగేష్.

నెరడిగొండఅక్టోబర్22(జనంసాక్షి): మండలంలోని యాపల్ గూడ నాగమల్యాల్ లఖంపూర్ గుత్పల అరెపల్లి తోపాటు ఆయా గ్రామాల్లో గుస్సాడీ దండారి ఉత్సవాల సందడి నెలకొంది.వివిధ వేషధారణలతో సంస్కృతి ఉట్టిపడేలా ఈ …

భారత చట్టాలతో పాటు అంతర్జాతీయ వ్యవస్థలపై అవగాహన అవసరం – ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్”

శేరిలింగంప‌ల్లి, అక్టోబర్ 22( జనంసాక్షి): ప్రస్తుత విద్యార్థులకు భారత చట్టాలతో పాటు అంతర్జాతీయ వ్యవస్థలపై ఖచ్చితమైన అవగాహన ఉండాలని, తద్వారా ప్రపంచంలోనే ఏ దేశానికి మనం వెళ్ళినా …

ఆరేపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా దీపావళి సంబరాలు

జనంసాక్షి రాజంపేట్ అక్టోబర్ 22 రాజంపేట్ మండలంలోని ఆరేపల్లి ప్రాథమి కొన్నంత పాఠశాలలో శనివారం దీపావళి సంబరాలను పాఠశాల ఆవరణలో విద్యార్థులు దీపాలను వెలిగించి వేడుకలను నిర్వహించారు …

మునుగోడులో రామన్నపేట కాంగ్రెస్ నాయకులు ప్రచారం

కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతిని అత్యధిక మెజార్టీతో గెలిపిద్దాం రామన్నపేట అక్టోబర్ 22 (జనంసాక్షి) మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా చౌటుప్పల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి …

కోయగూడెం ఆశ్రమ పాఠశాలలో కొమరం భీమ్ జయంతి వేడుకలు

టేకులపల్లి,అక్టోబర్ 22( జనం సాక్షి): కొమరం భీమ్ జయంతి వేడుకలను టేకులపల్లి మండలంలోని కోయగూడెం ఆశ్రమం ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొమరం భీమ్ …