నిజామాబాద్

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు, అరెస్టు

వాట్సాప్ గ్రూపులలో అసత్యపు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు* *చిట్యాల సిఐ పులి వెంకట్ గౌడ్* రేగొండ (జనం సాక్షి) : సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు …

జర్నలిస్టు కొల్పుల శ్రీనివాస్ కుటుంబానికి డిబిఎఫ్ ఆర్థిక సహయం.

దౌల్తాబాద్ అక్టోబర్ 23, జనం సాక్షి.  ఇటివల రొడ్డు ప్రమాదంలో మరణించిన సినియర్ జర్నలిస్టు కొల్పుల శ్రీనివాస్ కుటుంబానికి డిబిఎఫ్ ఆర్థిక సహయాన్ని అందజేశారు . ఆదివారం …

*రాజీనామా వాపసు తీసుకున్న ధారాసింగ్*

పెద్దేముల్ అక్టోబర్ 22 (జనం సాక్షి) ఇటీవల పెద్దేముల్ మండల జడ్పిటిసి ధారాసింగ్ నాయక్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా శనివారం తాండూరులో …

గీత కార్మికుల సంక్షేమానికి గౌడ్ బంధును అమలు చేయాలి. గీత పనివారు సంఘం జిల్లా అద్యక్షులు విఠల్ గౌడ్

కోటగిరి అక్టోబర్ 23 జనం సాక్షి:-తెలంగాణ గీతా పనివార సంఘం 65 సం.లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఆదివారం రోజున కోటగిరి మండల కేంద్రంలో తెలంగాణ …

పర్యావరణ హితకరమైన పద్ధతుల్లో దీపావళి పండుగ జరుపుకోవాలి.

ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఎంపీపీ మమత అశోక్. రాయికొడ్ అక్టోబర్ 23(జనంసాక్షి)రాయికొడ్ మండల ప్రజలకు రాయికొడ్ ఎంపీపీ మమత అశోక్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు …

పర్యావరణ హితకరమైన పద్ధతుల్లో దీపావళి పండుగ జరుపుకోవాలి.

ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఎంపీపీ మమత అశోక్. రాయికొడ్ అక్టోబర్ 23(జనంసాక్షి)రాయికొడ్ మండల ప్రజలకు రాయికొడ్ ఎంపీపీ మమత అశోక్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు …

బుద్దుల రాజు కుటుంబానికి ఆర్థిక సహాయం.

మల్లాపూర్ ( జనం సాక్షి )అక్టోబర్: 23 మండలంలోని ఓబులాపూర్ గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన టిఆర్ఎస్ కార్యకర్త బుద్ధుల రాజుకు టిఆర్ఎస్ …

యువత రాజకీయాల్లో ముందుండాలి

– తెరాస పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ మనోహర్ అశ్వరావుపేట అక్టోబర్ 23( జనం సాక్షి ) యువత రాజకీయాల వైపు ముగ్గు చూపి ప్రజాసేవకు అంకితమై …

*పోలీస్‌ వ్యవస్థ పనితీరు సేవలపై విద్యార్థులకు అవగాహన..*

దేవరుప్పుల, అక్టోబర్ 23(జనం సాక్షి): ప్రజా రక్షణే పోలీస్ ప్రధాన లక్ష్యమని దేవరుప్పుల ఎస్సై ఎం. రమేష్ నాయక్ పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా …

దుబ్బ రాజన్న ఆలయ ఆదాయం దుబారా ?., ప్రతి ఏటా పర్నిచర్ కొనుగోలు ?.

సారంగపూర్ (జనంసాక్షి ) 22 అక్టోబర్   సారంగాపూర్ మండలం శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి, ఆలయ ఆదాయంను అధికారులు పొంతనలేని, ఖర్చుల పేరిట దుబారా చేస్తున్నారనే …

తాజావార్తలు