నిజామాబాద్

ఆటో బోల్తా: ఆరుగురు మృతి

నిజామాబాద్‌: జిల్లాలోని జుక్కల్‌ చౌరస్తా వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో ఎనిమిది మంది తీవ్రంగా గామపడ్డారు. …

నిజామాబాద్‌ జిల్లాలో కలకలం

నిజామాబాద్‌: జిల్లాకు చెందిన సీఐ విచారణకు సహకరించకుండా పరారయ్యాడు. దీంతో జిల్లాలో కలకలం చోటు చేసుకుంది. ఆర్మూర్‌ రూరల్‌ సీఐ శ్రీనివాస్‌రెడ్డిపై చీటింగ్‌ కేసులో విచారణ కోసం …

మాచారెడ్డి రచ్చబండలో విషాదం : వేదిక వద్ద మూడు నెలల పాప మృతి

నిజామాబాద్‌ : మాచారెడ్డి రచ్చబండ కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. రచ్చబండ వేదిక వద్ద మూడు గంటలుగా వేచివున్న తల్లి ఒడిలోనే మోక్ష అనే మూడు నెలల పాప …

ఎల్లారెడ్డిలో భారీ చోరీ

నిజామాబాద్‌ : జిల్లాలోని ఎల్లారెడ్డిలో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లోకి గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి 25 తులాల బంగారాన్ని ,రూ.4 లక్షల నగదును అపహరించారు. …

రచ్చబండలో సీఎం కిరణ్‌ ప్లెక్సీలు చించివేత

నిజామాబాద్‌ : జిల్లాలోని మాచారెడ్డిలో కార్యమ్రం జరుగుతోంది. రచ్చబండ కార్యక్రమం సందర్బంగా ఏర్పాటు చేసిన సీఎం కిరణ్‌ ప్లెక్సీలను తెలంగాణవాదులు చించివేశారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. …

టీడీపీ సైకిల్‌ యాత్ర అట్టర్‌ఫ్లాప్‌

నిజామాబాద్‌ : తెలుగుదేశం పార్టీ నాయకులు చేపట్టిన సైకిల్‌ యాత్రకు ప్రజల నుంచి స్పందన కరువైంది. మరోవైపు తెలంగాణ వాదులనుంచి ఈ యాత్రకు వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తెలంగాణపై …

యూనిర్‌సెల్‌ సెల్‌ షాపులో భారీ చోరీ

నిజామాబాద్‌ : నిజామాబాద్‌ ఎల్లమ్మగుట్ట చౌరస్తాలోని యూనివర్‌సెల్‌ సెల్‌పోన్ల షాపులో భారీ చోరీ జరిగింది.దుండగులు ఇనుపరాడుతో షాపు షట్టర్‌ను పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. షాపులోని కౌంటర్‌లో ఉన్న …

ఎల్లారెడ్డి ఎస్‌బీఐలో చోరికి దుండగుల విఫల యత్నం

నిజామాబాద్‌ : జిల్లాలోని ఎల్లారెడ్డి ఎస్‌బీఐ శాఖలో దొంగలు చోరికి విఫల యత్నం చేశారు. బ్యాంకు వెనుక ఉన్న కిటికి తొలగించి లోపలికి ప్రవేశించారు. బ్యాంకు లాకర్లు …

ఏసీబీకి చిక్కిన హెడ్‌ కానిస్టేబుల్‌

నిజామాబాద్‌ : డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌ పోతన్న రూ. 5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. హెడ్‌ కానిస్టేబుల్‌ పోతన్నపై ఏసీబీ అధికారులు కేసు …

అనుమానాస్పదంగా ఇద్దరి ఖైదీల మృతి

నిజామాబాద్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని జైలులో ఇద్దరు ఖైదీలు అనుమానాస్పద స్ధితిలో ఇద్దరూ ఖైదీలు మృతి చెందారు. జైలు సిబ్బందిని నిర్లక్ష్యం వల్లే మృతి చెందారంటూ …