నిజామాబాద్

గ్రామాల్లో జోరుగా టిఆర్‌ఎస్‌ ప్రచారం

ఊరూరా ప్రచారం చేస్తున్న నేతలు నిజామాబాద్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): పల్లెలో పార్టీల ప్రచార జోరు పెరిగింది. అన్ని పార్టీలు సందడి సందడిగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఇంటింటికి, గడపగడపకూ తిరుగుతూ తమనే …

ఉమ్మడి జిల్లాలో 9స్థానాలపై టిఆర్‌ఎస్‌ గురి

26న మరోమారు కెసిఆర్‌ రాక నిజామాబాద్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): ఎన్నికల వేళ ఇందూరులో కేసీఆర్‌ సభలు టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈనెల 26న మొదట నిజామాబాద్‌ రూరల్‌ …

కార్తీక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ఎంపి కవిత

నిజామాబాద్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ నియోజకవర్గంలోని నందిపేట్‌ పలుగుట్ట కేదారేశ్వర ఆశ్రమంలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎంపి కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఆర్మూర్‌ …

పుంజుకోనున్న వ్యవసాయ పనులు

సాగు ప్రణాళిక సిద్దం చేస్తోన్న అధికారులు నిజామాబాద్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): ఈసారి అంచనాలకు మించి వరి సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. జలాశయాలన్నీ నిండుగా ఉండటం, భూగర్భ జలాలు …

శ్రీరాం సాగర్‌ పునరుజ్జీవ పథకంతో ఇక నీళ్లేనీళ్లు

వేయికోట్లు మంజూరు చేశాం ..కాళేశ్వరంతో నీటిని నింపుతాం జీవన్‌ రెడ్డిని మరోమారు గెలిపించాలి కాంగ్రెస్‌ను గెలిపిస్తే కరెంట్‌ ఎటమటం అవుతుంది ఆర్మూర్‌ సభలో సిఎం కెసిఆర్‌ హెచ్చరిక …

వరదకాల్వ పరిధిలో సాగు చేయరాదు

నిజామాబాద్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): ప్రస్తుతం ఎస్సారెస్పీ పునర్జీవన పథకం పనులతో పాటూ ఎస్సారెస్పీలో అనుకున్న స్థాయిలో నీరు లేకపోవడంతో ఈసారి వరద కాలువ పరిసరాల్లో యాసంగి పంటలు పండించేందుకు అనుకూలం …

ఎల్లారెడ్డి అభివృద్దిలో ఏనుగుదే కీలక భూమిక

రైతులను అబివృద్ది చేసేందుకే అనేక పథకాలు ప్రాసెసింగ్‌ యూనిట్లతో వారిని గట్టెక్కిస్తాం ఎల్లారెడ్డి సభలో సిఎం కెసిఆర్‌ వెల్లడి కామారెడ్డి,నవంబర్‌20(జ‌నంసాక్షి): దేశమే ఆశ్చర్యపడే విధంగా తెలంగాణ అనేక …

ఎర్రజొన్న రైతుల సమస్యలు పరిష్కరిస్తాం

– కాళేశ్వరంతో జిల్లాలో 18వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ – విలేకరుల సమావేశంలో తెరాస ఎంపీ కవిత నిజామాబాద్‌, నవంబర్‌20(జ‌నంసాక్షి) : ఆర్మూర్‌ ప్రాంతంలోని ఎర్రజొన్న రైతుల …

అఖండ విజయం సాధించి తీరుతాం

కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం షబ్బీర్‌ అలీ ధీమా కామారెడ్డి,నవంబర్‌20(జ‌నంసాక్షి): వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో తొమ్మిది స్థానాల్లోని కాంగ్రెస్‌ జెండా ఎగరేయడమే గాకుండా తెలంగాణలో కూటమి …

నిజాం షుగర్స్‌ పునరుద్దరణలో టిఆర్‌ఎస్‌ వైఫల్మం

నాలుగేళ్లో అనవసర అప్పులతో ప్రజలపై భారం : బిజెపి నిజామాబాద్‌,నవంబర్‌18(జ‌నంసాక్షి): తాము అధికారంలోకి వస్తే నిజాం షుగర్స్‌, సారంగపూర్‌ సహకార చక్కెర కర్మాగారాలను తెరిపించి కార్మికులకు న్యాయం …