నిజామాబాద్

ఘనంగా శివలింగార్చన పూజలు

నిజామాబాద్‌,(జనంసాక్షి): జిల్లా కేంద్రంలో గోశాలలోని లక్ష్మీనారాయణ మందిరం పూజారి గోపాల్‌దాస్‌ ఆధ్వర్యంలో నెలరోజులపాటు గోదావరి మట్టితో తయారు చేసిన లింగాలను తయారు చేసి వాటిని రోజుకో ఆకారంలో …

ఏసీబీ వలలో చిక్కిన పంచాయతీ ఏఈ

నిజామాబాద్‌,(జనంసాక్షి): జిల్లాలోని నాగిరెడ్డిపేట పంచాయతీ రాజ్‌ ఏఈ శ్రీనివాస్‌ ఏసీబీ వలలో చిక్కారు. ఓ కాంట్రాక్టరు నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు …

నిజామాబాద్‌ జిల్లాలో విషాదం

నిజామాబాద్‌: నౌపేట మండలం బినోలా గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి చాకలి లక్ష్మణ్‌ (17) మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. …

అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్‌ చేసిన పోలీసులు

నిజామాబాద్‌,(జనంసాక్షి): జిల్లా పోలీసులు ముగ్గురు సభ్యుల అంతరాష్ట్ర దొంగలను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 10 తులాల బంగారం,  20 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు …

ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచాలి

సదాశివనగర్‌: మండలంలోని పద్మాజివాడీ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచాలని మండల ప్రత్యేక అధికారి రాములు కోరారు. సోమవారం ఆయన పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో వందమంది …

డిసెంబర్‌లోగా తెలంగాణ ఏర్పడుతుంది: షబ్బీర్‌ అలీ

నిజామాబాద్‌,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై సోమవారం అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే షబ్బీర్‌ అలీ తెలిపారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని పేర్కొన్నారు. డిసెంబర్‌లోగా తెలంగాణ ఏర్పడుతుందని షబ్బీర్‌ …

కిరణ్‌కుమార్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం డీఎస్‌

నిజామాబాద్‌: తెలంగాణ అంశంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని పీసీసీ మాజీ అధినేత డీఎస్‌ అన్నారు. ప్రజలను ఆందోళనకు గురిచేసేలా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన …

లగడపాటిది కృత్రిమ పోరాటం: హరీష్‌రావు

నిజామాబాద్‌,(జనంసాక్షి): లగడపాటి రాజగోపాల్‌, రాయపాటిలది కృత్రిమ పోరాటమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు విమర్శించారు. వంద ఎకరాల వక్స్‌బోర్డు భూములను ఆక్రమించిన లగడపాటి తెలంగాణను అడ్డుకుంటున్నారని హరీష్‌ ధ్వజమెత్తారు. …

విడిపోయి ఒకటిగా బతుకుదాం:షబ్బీర్‌అలీ

నిజామాబాద్‌,(జనంసాక్షి): కలిసి విడిపోదాం, ఒకటిగా బతుకుదామని సీమాంధ్రప్రాంత ప్రజలకు ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ సూచించారు. హిందీ మాట్లాడే వారికి  9 రాష్ట్రాలు ఉన్నాయని, తెలుగు మాట్లాడే వారికి రెండు …

పర్యావరణ పరిరక్షణపై ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు

సిరికొండ: మండలంలోని సత్యశోధక పాఠశాలకు చెందిన నేషనల్‌ గ్రీన్‌ కోర్‌ విద్యార్థులు మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణపై బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రారంభించిన పాఠశాల …