నిజామాబాద్
మద్నూరులో దీక్ష
నిజామాబాద్: కొత్తగా నిర్మించిన హైస్కూల్ భవనాన్ని వెంటనే ప్రారంభించాలంటూ మద్నూరులో దీక్ష చేపట్టిన డోంగ్లీ గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు.
యువకుడి మర్మాంగాన్ని కోసిన సైకో
నిజామాబాద్: లింగంపేట మం. సజ్జంపల్లిలో.. యువకుడి మర్మాంగాన్ని కోసిన సైకో. సైకోకు గ్రామస్తుల దేహశుద్ధి. ఉన్మాదిపై హత్య కేసు.
టీఆర్ఎస్ బైక్ ర్యాలీలో అపశ్రుతి
నిజామాబాద్: బిక్కనూరు మండలం బసవాపూర్ దగ్గర టీఆర్ఎస్ బైక్ ర్యాలీలో అపశ్రుతి, బైక్పై నుంచి పడి మహంకాళి (50) దుర్మరణం, మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా బైక్ర్యాలీ.
తాజావార్తలు
- ఈడీ,సీబీఐ దాడులతో అస్వస్థతకు గురైన కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ కన్నుమూత
- 42% బీసీ రిజర్వేషన్ల సాధనకు.. నేడు హస్తినలో మహాధర్నా..
- అభివృద్ధి ప్రయాణంలో అచంచలమైన స్వరం*
- *Janamsakshi Telugu Daily* stands out as a pillar of Telugu journalism in Telangana.
- *Janamsakshi Telugu Daily*
- బంజారాహిల్స్ లో భారీ గుంత
- బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్
- గాజా ప్రజల ఆకలి తీరుస్తాం
- యెమెన్ తీరంలో 68 మంది జలసమాధి
- శిబూసోరెన్ కన్నుమూత
- మరిన్ని వార్తలు