నిజామాబాద్

తహసీల్దార్, వీఆర్‌ఓల సస్పెన్షన్

నిజామాబాద్  జ‌నంసాక్షి : రైతులకు నకిలీ పాసుపుస్తకాలను జారీ చేసినందుకు నిజామాబాద్ జిల్లా ధర్పల్లి తహసీల్దార్ వీణ, నల్లవెల్లి వీఆర్‌ఓ శ్రీనివాస్‌లపై వేటు పడింది. వారిని సస్పెండ్ …

కేసీఆర్‌ పాలనలో మాదిగలకు ఒరిగింది ఏమిలేదు: మందకృష్ణ

నిర్మల్‌/ఆర్మూర్‌, ఫిబ్రవరి 24 (జ‌నంసాక్షి) : కేసీఆర్‌ పాలనలో మాదిగలకు ఒరిగింది ఏమి లేదని ఎమ్మార్పీఎస్‌ నేత మంద కృష్ణమాదిగ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లో ఆయన …

మద్నూరులో దీక్ష

నిజామాబాద్: కొత్తగా నిర్మించిన హైస్కూల్‌ భవనాన్ని వెంటనే ప్రారంభించాలంటూ మద్నూరులో దీక్ష చేపట్టిన డోంగ్లీ గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు.

యువకుడి మర్మాంగాన్ని కోసిన సైకో

నిజామాబాద్‌: లింగంపేట మం. సజ్జంపల్లిలో.. యువకుడి మర్మాంగాన్ని కోసిన సైకో.  సైకోకు గ్రామస్తుల దేహశుద్ధి. ఉన్మాదిపై హత్య కేసు.

టీఆర్‌ఎస్‌ బైక్‌ ర్యాలీలో అపశ్రుతి

నిజామాబాద్: బిక్కనూరు మండలం బసవాపూర్‌ దగ్గర టీఆర్‌ఎస్‌ బైక్‌ ర్యాలీలో అపశ్రుతి, బైక్‌పై నుంచి పడి మహంకాళి (50) దుర్మరణం, మంత్రి కేటీఆర్‌ పర్యటన సందర్భంగా బైక్‌ర్యాలీ.

ప్రమాదవశాత్తు గొర్రెల మృత్యువాత

నిజామాబాద్‌,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) : నిజామాబాద్‌ జిల్లాలో మేతకు వెళ్లిన 105 మేకలు, గొర్రెలు ప్రమాదవశాత్తూ మృత్యువాతపడ్డాయి. తాడ్వాయి మండలం, తనకల్లుకు చెందిన కొమరయ్య, మల్లయ్య, చిన్న నారాయణ, …

శైవాలయాల్లో ప్రత్యేక జాతర

నిజామాబాద్‌,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): జిల్లాలో ఆలయాలు శివరాత్రి శోభతో అలరారుతున్నాయి. ప్రత్యేక అభిషేకాలకు ఏర్పాట్లు చేశారు. సిరికొండ నుంచి ఏడు కిలోవిూటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో లొంక రామలింగేశ్వర …

రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య

నిజామాబాద్: రైలు కిందపడి ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. కామారెడ్డి శివారులోని హర్షగురుకులం సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మృతదేహాలను రైల్వే పోలీసులు ఈ ఉదయం గుర్తించారు. …

నాకు టికెట్ ఇవ్వలేదు: ఆకుల లలిత

హైదరాబాద్: తొలుత ప్రకటించిన జాబితాలో ఉన్న తన పేరు ఇవాళ్టి మలి జాబితాలో ఎందుకు లేదని ఆమె పొన్నాలను ప్రశ్నించారు. తనకు ముందుగా ప్రకటించిన విధంగా టికెట్ ఇవ్వకపోవడంపై …

నిజామాబాద్‌లో నగదు పట్టివేత

హైదరాబాద్‌: నిజామాబాద్‌లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఒకరి వద్ద నుంచి రూ.9.60 లక్షలను స్వాధీనం ,చేసుకున్నారు. ఆర్టీసీ బస్సులో తనిఖీలు జరపగా ఒక ప్రయాణికుడి దగ్గర నుంచి …