నిజామాబాద్

భారీగా నగదు మాయం

నిజామాబాద్‌,మార్చి3(జ‌నంసాక్షి): జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్‌ కాలనీలోని ఓ ఇంట్లో భారీగా నగదు మాయమైంది. రూ. 30 లక్షలు చోరీ ఘటనలో కుటుంబసభ్యులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. …

పేరుకే పెద్దాస్పత్రి… అందని వైద్యసేవలు

సౌకర్యాలపై పెదవి విప్పని నేతలు నిజామాబాద్‌,మార్చి3(జ‌నంసాక్షి): జిల్లా పెద్దస్పత్రిలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఆరోగ్యశాఖ పనితీరుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు డబ్బులు దండుకుంటున్నారని, …

ఓ ఇంట్లో నుంచి రూ.30 లక్షల నగదు మాయం

నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీలోని ఓ ఇంట్లో భారీగా నగదు మాయమైంది. రూ. 30 లక్షలు చోరీ ఘటనలో కుటుంబసభ్యులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. …

గ్రామసంతకు ప్రారంభోత్పసవం

నిజామాబాద్‌,మార్చి02(జ‌నంసాక్షి): బీర్కూర్‌ మండలంలోని సంగెం గ్రామంలో ఎంపీపీ వీణ, జడ్పీటీసీ కిషన్‌ సోమవారం గ్రామసంతను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఎంపీపీ, జడ్పీటీసీలను శాలువ కప్పి సన్మానించారు. …

27 నుంచి డిగ్రీ పరీక్షలు

నిజామాబాద్‌, మార్చి 2 (జ‌నంసాక్షి) :మార్చి 27 నుంచి తెలంగాణ యూనివర్సిటీ అండర్‌ గ్రాడ్యూయేట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఈ మేరకు పరీక్షల …

ఇంటింటా యజ్ఞం చేస్తే మంచిది

నిజామబాద్‌,మార్చి2 (జ‌నంసాక్షి): ఇంటింటా యజ్ఞం చేయాలని ఇందూరు యజ్ఞసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మూడనాగభూషణం గుప్త అన్నారు. ఇది ఎంతో మంచిదని, యజ్ఞం చేసిన ప్రతిఇంటా సకల శుభాలు …

ప్రజాసమస్యలపై పోరాడుతాం

నిజామబాద్‌,మార్చి2 (జ‌నంసాక్షి): పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తాము ఎంతో కృషిచేస్తామని, సమస్యలపై పోరాడుతామని సిపిఐ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య అన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు …

అదుపుతప్పిన బస్సు 8మందికి గాయాలు

నిజామాబాద్(బిక్నూరు): ప్రమాదవశాత్తూ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లడంతో 8మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బిక్నూరు వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. 44వ …

తెలంగాణ తిరుపతిగా వెంకన్న కొండ

నిజామాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి):  అందరి సహకారంతో వెంకన్న కొండపై నిర్మించిన వెవెంకటేశ్వర ఆలయాన్ని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంగా తీర్చిదిద్దుతామని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఆదివారం జరిగే ఆలయ …

బీడీ కార్మికులపై ఆంక్షలు తగవు

నిజామాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి):  మార్చి 1 నుంచి బీడీ కార్మికులకు పంపిణీ చేసే జీవన భృతిపై ఆంక్షలు ఎత్తివేయాలంటూ శనివారం బీడీ కార్మికులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో …