హైదరాబాద్
ఘోర రోడ్డు ప్రమాదం
బెంగుళూర్ తిరుపతి జాతీయా రహదారిపై ములబాగిల్ వద్ద రహదారిపై వెళ్తున్న లారిని కారు ఢీ కొట్టడంతో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు.
కూలీన పాఠశాల పైకప్పు
మెదక్: జహీరాబాద్ మండలంలోని మన్నపూర్ ప్రాథమిక పాఠశాలలో పైకప్పు పెచ్చులు రాలీ విధ్యార్థులపై పడి ఇద్దరు విధ్యార్థులకు గాయలయినాయి దీనితో వారి సమీప ఆసుపత్రికి తరలించారు.
తాజావార్తలు
- మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు హాజరైన కౌన్సిలర్ యాదగిరి
- స్విమ్మింగ్ పూల్ లోతల్లి ఇద్దరు కుమార్తెల అనుమానాస్పద మృతి
- ఎదుగుదలకు పేదరికం అడ్డు కాదు
- నేత్ర పర్వంగా రథోత్సవం.. రథోత్సవం పై కొలువుదీరినసీతారాముడు
- శ్రీ వీరహనుమాన్ దేవాలయంలో చోరీ
- జనం పాట కల్చరల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
- మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
- నిండుకుండలా పాకాల చెరువు
- అభిమానుల కోసం ఐపీఎల్ ఫ్యాన్ పార్క్
- తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య సేవలు మరువలేనివి
- మరిన్ని వార్తలు





