తెలంగాణ

తెలంగాణకు పొంచిఉన్న ‘హీట్‌వేవ’ ముప్ప్పు

` ప్రమాదంలో 1.60 కోట్ల మంది ప్రజలు ` రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ` ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు తాకడంతో రాష్ట్రంలో 301 మండలాలకు ముప్పు …

అకాల వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి

` ధాన్యం కొనుగోళ్లపై ఆదేశాలు ` వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలి ` కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా …

తెలంగాణలో భూముల ధరల పెంపు

` రిజిస్టేషన్ శాఖకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ` రాష్ట్రంలోని 9 జిల్లాల్లో సబ్‌స్టేషన్ల వద్ద సోలార్ పవర్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటు ` హైదరాబాద్, సైబరాబాద్, …

కరీంనగర్‌లో పట్టపగలే బంగారం షాపులో దోపిడీ.. కాల్పులు..

కస్టమర్లలా వచ్చి.. నగలన్నీ కాజేసి.. ` కరీంనగర్‌లోని జ్యువెల్లరీ షాపులో భారీగా దోపిడీ ` అడ్డువచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి ఆభరణాలన్నీ దొంగిలించిన దుండగులు ` ముగ్గురు …

ధాన్యం కొనండి.. మహాప్రభో..

` రోడెక్కిన అన్నదాతలు ` ఎరువులు కొనాలంటే యాప్.. వడ్లు కొనాలంటే ఆన్‌లైన్.. ` రైతుల ఇబ్బందులపై హరీశ్‌రావు ఆగ్రహం సిద్ధిపేట(జనంసాక్షి):తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేయాలని …

రాష్ట్రవ్యాప్తంగా చెడగొట్టు వానలు

` పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు ` మార్కెట్‌యార్డుల్లో తడిసిన ధాన్యం ` నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు ` తెలంగాణలో పలు జిల్లాల్లో …

పదవ తరగతి ఫలితాల్లో జిల్లా మొదటి స్థానం లో గౌడబిడ్డ కొరంకున్నత్ (రొయ్యల)కృష్ణ

ఏటూరు నాగారం మే 03 జనం సాక్షి):  మండల కేంద్రంలోని (రొయ్యల) కోరం కున్నత్ రంజిత్ కుమార్ గౌడ్ సంధ్య, దంపతుల కుమార్తె కృష్ణగౌడ్, పదవ తరగతి …

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం రైతులు దళారులను నమ్మి మోసపోకండి

బొంరాస్ పేట, మే 3(జనం సాక్షి): రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని,రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే వడ్లు …

రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం

బొంరాస్ పేట, మే 3(జనం సాక్షి): రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ధ్వజమెత్తారు.ఆదివారం మండల …

ఇందుగుల రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టర్ దౌర్జన్యం జనం సాక్షి కథనంపై అరకొర స్పందన

మాడుగులపల్లి,మే 03 (జనం సాక్షి) నిబంధనలు గాలికే పర్యవేక్షణ అటకెక్కి కాంట్రాక్టరే సుప్రీం అన్నట్లుగా మాడుగులపల్లి మండలం ఇందుగులలో రోడ్డు నిర్మాణం సాగుతోంది ఇటీవల ఈ రోడ్డు …