మహబూబాబాద్

నియంత పాలనకు చరమ గీతం పాడదాం

–డోర్నకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాంచందర్ నాయక్ – రైతులతో కలిసి మిర్చితోట వేసిన డాక్టర్ రామచంద్రనాయక్ – పాదయాత్రకు అడుగడుగునా స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ …

ర్యాలీలో పాల్గొన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ,కళాకారులు త్యాగధనుల ఆశయాలకు ప్రతిబింబం వజ్రోత్సవాలు

  చొప్పదండి: ఆగస్టు 14( జనం సాక్షి): భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన త్యాగదనుల ఆశయాలకు ప్రతిబింబమే వజ్రోత్సవాలు అని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ …

*నువ్వుల గింజపై జాతీయ జెండాచిత్రీకరణ*

కోదాడ.ఆగస్టు,14(జనం సాక్షి) కోదాడ పట్టణానికి చెందిన  సూక్ష్మ కళాకారుడు తమలపాకుల సైదులు 75వ వజ్రోత్సవాల సందర్భంగా 4మిల్లీమీటర్ల  పొడవుగల 1 మిల్లీమీటర్ల వెడల్పు గల నువ్వుల గింజపై …

విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

– ఎంపీపీ సత్యహరిశ్చంద్ర కుల్కచర్ల,ఆగస్టు14(జనం సాక్షి): విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జెడ్పీటీసీ రాందాస్ నాయక్ అన్నారు.ఆదివారం కుల్కచర్ల మండల పరిధిలోని …

లింగంపల్లిలో విద్యార్థుల వజ్రోత్సవ ర్యాలీ

వేములవాడ రూరల్, ఆగస్టు-13 (జనంసాక్షి) : వేములవాడ గ్రామీణ మండలం లింగంపల్లి గ్రామంలో మండల ప్రజా పరిషత్ పాఠశాల విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ …

అగ్నిపాథ్ పథకాన్ని రద్దు చేయాలి

భారత స్వతంత్ర వజ్రోత్సవలు సందర్భంగా పాదయాత్ర చేసిన – డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత మాలోత్ నెహ్రూ నాయక్ – అగ్నిపాథ్ పథకాన్ని రద్దు …

పల్లెల్లో వెళ్లి విరిసిన దేశాభిమానం

ఘనంగా భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు – సర్పంచ్ షేక్ మస్తాన్   కురవి ఆగస్టు-13 (జనం సాక్షి న్యూస్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న …

జాతీయ లోక్ అదాలత్ లో 714 కేసులు పరిష్కారం.

జహీరాబాద్ ఆగస్టు 13( జనంసాక్షి) మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో శనివారం  స్థానిక కోర్ట్ కాంప్లెక్స్ లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. …

నేడు కందికొండ క్రాస్ రోడ్ నుండి ప్రారంభం కానున్న 2వ రోజు పాదయాత్ర

– కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకులు మాలోత్ నెహ్రూ నాయక్ కురవి ఆగస్టు-13 (జనంసాక్షి న్యూస్) భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు భాగంగా ఏఐసీసీ టీపీసీసీ అధ్యక్షులు …

ఇంటింటికీ జాతీయ జెండాలు పంపిణీ

* గ్రామాల్లో పండుగ వాతావరణం జూలూరుపాడు, ఆగష్టు 13, జనంసాక్షి: స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇంటింటికీ జాతీయ జెండాలను …