వార్తలు
జగన్ అవినీతి గూర్చి ఎందుకు మాట్లాడలేదు:కెటిఆర్
కొండా సురేఖను గెలిపించాలనే బీజేపి అభ్యర్థిని బరిలో నిలిపిందని అందుకే సుష్మాస్వరాజ్ జగన్ అవినీతి గూర్చి మాట్లాడలేదని టిఆర్ఎస్ ఎమ్మెల్యే తారాకరామారావు అన్నారు.
గయాలో మావోయిస్ట్ కాల్పులు
బీహర్: గయాలో మావోయిస్ట్లకు పోలీసులకు మధ్య కాల్పులల్లో సీఇర్ప్ఎఫ్ జవాన్ మృతి చెందగా ఇద్దరికి గాయాలు అయినట్లుగా సమాచారం.
తప్పిన విమాన ప్రమాదం
అస్సాం: గౌహతికి వచ్చిన దిమాపూర్ విమానానికి చక్రం వూడిపోయింది. ఇది గమనించిన పైలట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసారు. విమానంలోని 48మంది ప్రయానికులు ఊపిరి పీల్చుకున్నారు.
తాజావార్తలు
- కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం
- క్రీడా పోటీలు ఉత్సాహాన్ని కలిగిస్తుంది
- బీసీ మహాధర్నాను విజయవంతం చేయాలి
- కల్లుగీత కార్మికులకు పెన్షన్ మంజూరు చెయ్యాలి
- అమెరికాను కొల్లగొడుతున్న దేశాలకు డబ్బులివ్వాలా..?: ట్రంప్
- దేశవ్యాప్తంగా హెచ్పీవీ వ్యాక్సినేషన్..
- బెంగాల్లో 63 లక్షలకు పైగా ఓట్ల తొలగింపు..!
- ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు
- మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
- పర్వతగిరి మండల కేంద్రంలో నెక్ సహకారంతో ఎగ్ కార్ట్ లను పంపిణీ
- మరిన్ని వార్తలు





