సీమాంధ్ర

మాటలకే పరిమితమైన మంత్రులు

కడప, ఆగస్టు 3  : కాంగ్రెస్‌ పార్టీలో మేథోమధనం జరపాలని రాజ్యసభ సభ్యుడు విహెచ్‌ హనుమంతరావు కొన్ని గంటల పాటు చేసిన మౌనదీక్షకు మంత్రి డిఎల్‌ రవీంద్రారెడ్డి …

సినీ ఔత్సాహికులకు విశ్‌వనాథ్‌ వర్క్‌షాపు

విశాఖపట్నం: సినీరంగానికి సంబంధించి క్రమంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో సుశిక్షితులైన సాంకేతిక నిపుణులను రూపొందించే ప్రయత్నం కూడా జరుగుతోంది ప్రముఖ సినీ, నాటక రచయిత దర్శకుడు కాశీ …

పూర్ణహుతిలో ముగిసిన పవిత్రోత్సవాలు

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో గత మూడు రోజులుగా జరుగుతున్న పవిత్రోత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమంలో ఈరోజుతో ముగిశాయి. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో రఘునాథ్‌, …

ఇద్దరి పిల్లలో తల్లి ఆత్మహత్య

కర్నూలు : ఇద్దరు పిల్లలపై కిరోసిన్‌ పోసి, తాను ఆత్మహత్యకు పాల్పడింది. ఓ తల్లి కర్నూలు జిల్లా సి.బెళగల్‌ మండలం సంగాల పునరావాస కాలనీలో ఈ దుర్ఘటన …

కెవిపి వ్యాఖ్యలపై ధ్వజమెత్తిన సురేఖ

కడప, ఆగస్టు 2 : వైయస్‌ఆర్‌ సిపి నాయకురాలు కొండా సురేఖ, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాఖీ పండుగ సందర్భంగా ఇడుపులపాయలోని …

ఎస్‌ఐ కొట్టడంతో మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్యాయత్నం

కడప, ఆగస్టు 2 : ఎస్‌ఐ కొట్టడంతో మనస్తాపానికి గురైన ఒక యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు పోలీస్‌ స్టేషన్‌ పై …

రోడ్డు ప్రమాదంలో 8మందికి గాయాలు

విజయవాడ, ఆగస్టు 2 : కంచికచర్ల వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి ప్రమాదకరంగా ఉండగా వారిని విజయవాడకు …

ట్రాక్టర్‌ను రైలింజన్‌ డీ : ఇద్దరికి గాయాలు

విజయవాడ, ఆగస్టు 2: నెల్లూరు జిల్లా కావలి వద్ద ఒక ట్రాక్టర్‌ను రైలింజన్‌ డీ కొన్న సంఘటన గురువారం సాయంత్రం జరిగింది. ఫలితంగా విజయవాడ – చెన్నై …

రెండో రోజుకు చేరిన పవిత్రోత్సవాలు

విజయవాడ, ఆగస్టు 2 : ఇంద్రకీలాదిపై కనకదుర్గమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు గురువారం నాటికి రెండోవ రోజుకు చేరుకున్నాయి. శ్రావణ మాసంలో కనకదుర్గమ్మ ఆలయంలో మూడు రోజుల …

డిఆర్‌ఎం ఆకస్మిక బదిలీ

విజయవాడ, ఆగస్టు 2 : విజయవాడ రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ అనురాగ్‌ ఆకస్మికంగా బదిలీ అయ్యారు. బుధవారం రాత్రి ఆయనకు బదిలీ ఉత్తర్వులు రావడం అప్పటికప్పుడు రిలీవ్‌ …