Featured News

కేంద్ర మంత్రి వీరభద్ర సింగ్‌ రాజీనామా

ఢిల్లీ, జూన్‌ 26 (ఎపిఇఎంఎస్‌): కేంద్ర మంత్రి వీరభద్ర సింగ్‌ రాజీనామా వీరభద్రసింగ్‌ మంగళవారంనాడు తన పదవికి రాజీనామాచేశారు.ఈ ఉదయం ఆయన ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌తో భేటీ …

లక్ష్మీపేట ఘటనపై సిట్టింగ్‌ జడ్జీ చేత న్యాయ విచారణ

జరపాలిహైదరాబాద్‌, జూన్‌ 25(జనంసాక్షి): శ్రీకాకుళం జిల్లా లక్ష్మిపేట గ్రామంలో దళితుల ఊచకోత ఘటనపై సిట్టింగ్‌ జడ్జితోగాని, స్వయం ప్రతిపత్తిగల దర్యాప్తు సంస్థతోగాని విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్‌ పౌరహ …

ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించండి

సీఎం ఆదేశం హైదరాబాద్‌, జూన్‌ 25 (జనంసాక్షి): ఎరువులు, విత్తనాల పంపిణీని సక్రమంగా నిర్వహించాలని, రైతులకు త్వరితగతిన అందించాలని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయం నుంచి సోమవారంనాడు …

కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం పోయింది

పోరుబాట పడితేనే తెలంగాణ : కేకే హైదరాబాద్‌, జూన్‌ 25 (జనంసాక్షి): తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ మాటతప్పుతున్నట్టుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ …

రోడ్డెక్కిన డాక్టర్లు. నిలిచిపోయిన వైద్యసేవలు

సమ్మెలో పాల్గొన్న 25 వేల మంది వైద్యులు నగరంలో భారీ ర్యాలీ హైదరాబాద్‌, జూన్‌ 25 : ఐఎంఎ పిలుపునకు ‘అప్న’ కూడా మద్దతు ప్రకటించింది. ఐఎంఎ …

భావోద్వేగాల మధ్య ప్రణబ్‌కు వీడ్కోలు

టెన్‌ జన్‌పథ్‌లో సమావేశం ప్రణబే అత్యున్నత పదవికి అర్హుడు : సోనియా న్యూఢిల్లీ,  : రాష్ట్రపతి అభ్యర్థిగా యుపిఎ తరఫున బరిలోకి దిగుతున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, …

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ చంద్రఘోష్‌

హైదరాబాద్‌, జూన్‌ 25 :  ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డితో పాటు పలువురు పోలీసు అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. జస్టిస్‌ మదన్‌ …

ప్రణబ్‌ తెలంగాణ వ్యతిరేకి

శ్రీప్రణబ్‌కు ఎవరు ఓటేసినా తెలంగాణను వ్యతిరేకించినట్లే , శ్రీరిపోర్టు ఇవ్వని ప్రణబ్‌ కమిటీ.., శ్రీ రాష్ట్రపతి ఎన్నిలకు సీపీఐ దూరం : నారాయణ గోదావరిఖని, జూన్‌ 24, …

మొన్న ముంబయి సచివాలయం.. నిన్న పార్లమెంట్‌

నార్త్‌బ్లాక్‌లో అగ్నిప్రమాదం హోంశాఖకు చెందిన ఫైళ్లు దగ్ధం.. న్యూఢిల్లీ : పార్లమెంటు భవనం..నార్త్‌బ్లాక్‌లో ఆదివారం మధ్యాహ్నం సుమారుగా 2గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభ వించింది. నార్త్‌బ్లాక్‌లోని …

నాకు మద్దతివ్వండి ప్రచారాన్ని మొదలు పెట్టిన ప్రణబ్‌

రాష్ట్రపతి ఎన్నికలో ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ తనకు మద్దతు ఇవ్వవలసిందిగా తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి)కి తిరిగి విజ్ఞప్తి చేశారు. తన అభ్యర్థిత్వాన్ని …