Featured News

ఢిల్లీలో యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థిప్రణబ్‌ను కలిసిన సీఎం కిరణ్‌

సమైక్యరాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల్లో

తెలంగాణకు అన్యాయం నీటి వాటా కోసం పోరాడాలి కేసీఆర్‌తో సమావేశమైన తెలంగాణ’ నీటి ‘నిపుణులు హౖదరాబాద్‌, జూన్‌ 22 (జనం సాక్షి) సమైక్య రాష్ట్రంలో నీటి ప్రాజెక్ట్‌ల …

పాక్‌ ప్రధానిగా రాజా ఫర్వేజ్‌

ఇస్లామాబాద్‌ : పిపి ప్రముఖుడు ,భుట్టొ కుటీంబీకులకు విశ్వసనీయుడు అయినా రాజా పర్వేజ్‌ అష్రాఫ్‌ పాక్‌ కొత్త ప్రధానిగా శుక్రవారం ఎన్నికయ్యారు. పాకిస్థాన్‌ నేషనల్‌ అసెంబ్లీ నూతన …

వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేల ప్రమాణం

హైదరాబాద్‌, జూన్‌ 22 (జనంసాక్షి) : ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ తరుఫున గెలుపొందిన 15 మంది ఎమ్మెల్యేలు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీలోని స్పీకర్‌ చాంబర్‌లో …

(1) తెలంగాణపై కాంగ్రెస్‌, టీడీపీలది దొంగాట

శ్రీతెలంగాణ పోరులో సింగరేణి పాత్ర కీలకం శ్రీపోలవరం ఆపాల్సిందే.. తెలంగాణ ప్రజల అనుమతి కావాల్సిందే ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి గోదావరిఖని, జూన్‌ 22, (జనంసాక్షి): తెలంగాణ విషయంలో …

ఊరూ వాడ ఒకటై జయశంకర్‌సార్‌కు జై కొట్టిన తెలంగాణ

పొడిచేటి పొద్దుల్లో, వీచేటి గాలుల్లో.. తెలంగాణ గుండె గొంతుకలో జై తెలంగాణ నినాదంలో జయ శిఖరమై జయశంకర్‌ సారు మనవెంట నడుస్తనే ఉండు. ఐక్యతే ఆయుధమని, కలిసి …

మహారాష్ట్ర సచివాలయంలో .. నిజానికి నిప్పు

ఆదర్శ రికార్డులపైనే అనుమానం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయాలు దగ్ధం. ముంబాయి : మహారాష్ట్ర సచివాలయంలో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎన్‌సిపి నేత రాష్ట్ర …

తెలంగాణకు ప్రణబ్‌ అనుకూలమట !

ప్రణబ్‌కు ఓటేసేందుకు టీ కాంగ్రెస్‌ ఎంపీల నిర్ణయం న్యూఢిల్లీ : తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీకి మద్దతు తెలిపారు. తెలంగాణపై పరిపూర్ణమైన …

లెప్ట్‌లో రాష్ట్రపతి ఎన్నికల చిచ్చు చీలిన వామపక్షాలు

ప్రణబ్‌కు సీపీఎం.. దూరంగా ఉండాలని సీపీఐ న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో వామపక్షాలు రెండుగా చీలిపోయాయి. అధికార, ప్రతిపక్ష అభ్యరు ్థలకు మద్దతు ఇచ్చే అంశంలో సిపిఎం, …

పూరిలో కదిలిన జగన్నాథుని రథం

భువనేశ్వర్‌ : జగాన్ని ఏలే జగన్నాధుని రధ యాత్ర గురువారంనాడు పూరీలో కన్నుల పండువగా ప్రారంభమైంది. అంగరంగ వైభవంగా జరిగే ఈ యాత్రకు దేశం నలుమూలలనుంచే గాక …