చింతలమనేపల్లి మండల అరేకుల సంక్షేమ సంగం కమిటీ ఎన్నిక బుధవారం రోజున చింతలమనేపల్లి మండల ఎంపీపీ డుబ్బులు ననయ్య ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది అరె కుల సంగం మండల అధ్యక్షులుగా తొంబ్రే శ్రీను ఉప అధ్యక్షుడు గా దొకే శ్రీను ప్రధాన కార్యదర్శి గా బోయిర్ ననజీ లను ఎన్నుకొన్నారు యువ సేన మండల కమిటీ అధ్యక్షుడిగా డుబ్బుల మహేష్ ఉప అధ్యక్షుడు గా దండ్రే తిరుపతి ప్రధాన కార్యదర్శి గా చౌదరి సంజీవ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డుబ్బుల వెంకన్న జిల్లా అధ్యక్షుడు బొటపల్లి జైరాం తాలుకా అధ్యక్షుడు చప్పిడి సత్యనారాయణ మరియు కుల పెద్దలు పాల్గొన్నారు
చింతలమనేపల్లి మండల అరేకుల సంక్షేమ సంగం కమిటీ ఎన్నికలు
Other News
- బీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధిబీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధి: మహిపాల్ రెడ్డి, బిఆర్ఎస్ ఒమన్ అధ్యక్షుడు
- ప్రచారం ఫుల్! పనితనం నిల్!!ప్రచారం ఫుల్! పనితనం నిల్!!తూతూ మంత్రంగా సాగుతున్న మనఊరు మనబడి పనులు.ఎంపీటీసీ కొట్టం మనోహర్
- నూతన సచివాలయంలో అగ్నిప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసిమారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు- మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ
- పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డిపెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డి
- విద్యార్థులను అభినందించిన ప్రధానోపాధ్యాయులు.
- ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్ల ఫోరం
- గిరిజన ఉపాధ్యాయుల ధర్నాలకు టిపిటిఎఫ్ సంఘీభావం
- దేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసైదేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసై
- ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..