అర్హులైన వారికి పించన్లు మంజూరు చేయాలి అర్హులైన వారికి పించన్లు మంజూరు చేయాలి

తలమడుగు: మండలంలోని సజ్జల గ్రామంలో అర్హులైన లబ్దిదారులకు పించన్లు మంజూరు చేయాలని కోరుతూ సోమవారం స్థానిక ఎంపీడీవో ధర్మారాణికి సజ్జల గ్రామ మహిళలు వినతి పత్రం సమర్పించారు.