ఇందిరాఫార్క్‌ వద్ద ధర్న

హైదరాబాద్‌: ఇందిరాఫార్క్‌ వద్ద ధర్న డీబీఆర్‌ కార్మికులకు తెలంగాణ జాగృతి సంఘీబావం తెలిపింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ కార్మికుల డిమాండ్‌లు  నెరవేర్చాలన్నారు.