న్యూయార్క్: అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రౌండ్టుబుల్ మీటింగ్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏరోస్పేస్ రంగంలో తెలంగాణ అసాధారణ ప్రతిభను కనబరిచిందని, వరుసగా మూడు ఏళ్లు అవార్డులను గెలుచుకున్నట్లు తెలిపారు. 2018, 2020, 2022 సంవత్సరాల్లో ఏరోస్పేస్ క్యాటగిరీలో తెలంగాణకు బెస్ట్ స్టేట్ అవార్డులు వచ్చినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఏరోస్పేస్ సిటీ ఆఫ్ ఫ్యూచర్ కేటగిరీలో హైదరాబాద్కు నెంబర్ వన్ ర్యాంకు వచ్చినట్లు ఆయన తెలిపారు. తెలంగాణకు వస్తున్న అవార్డులు .. రాష్ట్రానికి గుర్తింపును ఇస్తున్నాయని, ఏరోస్పేస్ రంగంలో రాష్ట్రం దూసుకువెళ్తున్నట్లు ఆయన చెప్పారు.
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో దూసుకెళ్తున్న తెలంగాణ: మంత్రి కేటీఆర్
Other News
- ఉపాధి హామీ కూలి మృతికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. కుటుంబాన్ని సందర్శించిన సిపిఐ నాయకులు.
- జనభాగిదారి కార్యక్రమం లో పాల్గొన్న కే.వి ప్రిన్సిపల్ ఆర్.శంకర్
- ప్రతి ఒక్కరూ దైవచించిన తో పాటు సమాజ సేవలో కృషి చేయాలి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
- సీఎం కేసీఆర్ బహిరంగ సభను జయప్రదం చేయండిఅలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం
- ఎన్నికల ముందు ప్రజలను మోసం చేసే కార్యక్రమాలు ఆపాలి. కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు నాగశిరో
- తెలంగాణ కోటి రతనాల మగనిగా మార్చిన ఘనత కేసీఆర్ దే అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం
- సంగమేశ్వర ఎత్తిపోతల పథకంతో ఆందోల్ సస్యశ్యామలం - మంత్రి హరీష్ రావు
- అలంపూర్ అభివృద్ధి పై బిఆర్ఎస్ నాయకులు చర్చకు సిద్ధమా? బిఎస్పీ జిల్లా అధ్యక్షులు కేశవరావు
- మత్స్య ఉత్పత్తుల ఆహార విక్రయ మేళా(ఫిష్ ఫెస్టివల్) ను జయప్రదం చేయండి.
- పేదోడి బతుకు కోరే ఏకైక పార్టీ సిపిఐ పార్టీ -- జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి