ఒంగోలులో వైకాపా అభ్యర్థి బాలినేని గెలుపు

ఒంగోలు: ఒంగోలులో వైకాపా అభ్యర్థి 10400 మెజార్టితో బాలినేని శ్రీనివాస్‌రెడ్డి గెలుపోందినాడు.