కవాతుపై డీజీపీని కలిసిన తెదేపా నేతలు

హైదరాబాద్‌: తెలంగాణ కవాతుకు అనుమతిని కోరుతూ  తెదేపా తెలంగాణ  ఫోరం నేతలు ఇంఛార్జి డీజీపీ దినేష్‌రెడ్డిని కలిశారు. కవాతుకు అనుమతినిచ్చి సహకరించాలని నేతలు ఎర్రబెల్లి దాయకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు విజ్ఞప్తి చేశారు.