– కాంగ్రెస్ బలోపేతం ఆయన లక్ష్యం.
– మాదారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి.
ఊరుకొండ, డిసెంబర్ 12 (జనంసాక్షి):
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికై జడ్చర్ల నియోజకవర్గానికి వచ్చిన శుభ సందర్భంగా మాజీ శాసనసభ్యులు ఎర్ర శేఖర్ ను సోమవారం మాదారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డితో పాటు ఊరుకొండ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గజమాలతో ఘనంగా సత్కరించి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్న ఎర్ర శేఖర్ గారికి టీపీసీసీ ఉపాధ్యక్షులుగా నియమించడం అభినందనీయం అన్నారు. శివప్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు సాయశక్తుల కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మనోహర్ రెడ్డి, అషూ, మల్లికార్జున్, గ్రామాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడికి ఘన సన్మానం..
Other News
- బీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధిబీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధి: మహిపాల్ రెడ్డి, బిఆర్ఎస్ ఒమన్ అధ్యక్షుడు
- ప్రచారం ఫుల్! పనితనం నిల్!!ప్రచారం ఫుల్! పనితనం నిల్!!తూతూ మంత్రంగా సాగుతున్న మనఊరు మనబడి పనులు.ఎంపీటీసీ కొట్టం మనోహర్
- నూతన సచివాలయంలో అగ్నిప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసిమారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు- మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ
- పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డిపెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డి
- విద్యార్థులను అభినందించిన ప్రధానోపాధ్యాయులు.
- ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్ల ఫోరం
- గిరిజన ఉపాధ్యాయుల ధర్నాలకు టిపిటిఎఫ్ సంఘీభావం
- దేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసైదేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసై
- ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..