కృష్ణా పశ్చిమ డెల్టాకు నీరు విడుదల చేయాలని ధర్నా
గుంటూరు: కృష్ణా పశ్చిమడెల్టాకు తాగునీరు విడుదల చేయాలని దుగ్గిరాల లాకుల వద్ద రైతులు రాస్తారోకో చేపట్టారు. రైతుల ఆందోళనతో సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
గుంటూరు: కృష్ణా పశ్చిమడెల్టాకు తాగునీరు విడుదల చేయాలని దుగ్గిరాల లాకుల వద్ద రైతులు రాస్తారోకో చేపట్టారు. రైతుల ఆందోళనతో సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.