గిరిజన పధకాలపై సమీక్ష

 

భద్రాచలంలోని శ్రీ సీతారాముల అలయాన్ని ఎన్టీ లెజిస్లేటివ్‌ కమిటి గురువారం సందర్శించింది. గిరిజన పథకాలపై ఏజెన్సీ అధికారులతో ఈ కమిటీ సమీక్ష జరుగుతుంది .