తాజావార్తలు
- ఇరాన్నుంచి భారతీయులు వెనక్కి వచ్చేయండి
- ‘సీఎం మార్పు’పై తేల్చేయండి
- సోషల్ మీడియా ఓవరాక్షన్పై డీజీపీ సీరియస్
- బైక్ అదుపు తప్పి ఒకరు మృతి ఒకరికి గాయాలు
- కుక్క కాటుకు దండుగ దెబ్బ
- ఇరాన్తో వ్యాపారం చేస్తే 25శాతం సుంకాలు
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలే: ఎస్పీ
- ఎంపీడీవోగా పదోన్నతి పై వెళుతున్న ఎంపీఓకు ఘన సన్మానం
- అధికారిణుల పట్ల అసభ్యంగా రాయడం, కూయడం గర్హనీయం : జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి
- జిల్లాలను మళ్లీ విభజిస్తాం
- మరిన్ని వార్తలు
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):జిల్లా కేంద్రంలోని క్రిసెంట్ గ్రామర్ స్కూల్ లో స్వపరిపాలన దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలను బోధించారు.పీఎంగా మామిడి రిహాల్, అర్షద్, యశ్వంత్, సీఎంగా వసంత్, విద్యాశాఖ మంత్రిగా అభినవ్, విద్యుత్ శాఖ మంత్రి ధనుష్, ఎమ్మెల్యేగా హరిచంద్ర, జిల్లా కలెక్టర్ గా రామస్వామి, సాత్విక, భానుతేజ, సాత్విక, శ్రీనిధి, వేదశ్రీ, డీఈఓగా సంజయ్,డిప్యూటీ డీఈఓగా గౌతమ్, ఎంఈఓగా భాను చరణ్, హెడ్మాస్టర్ గా రామసాని తరుణ్,రామ్ చరణ్,దుర్గాప్రసాద్ వ్యవహరించారు.పాఠశాల కరస్పాండెంట్ రామసాని రాజు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు.



