చంపుతామనడం మాప్రాంతంలో సాధారణమే:టీజీ

హైదరాబాద్‌:ఐఏఎస్‌ అధికారులపై చేసిన వివాదస్పర వ్యాఖ్యలపై మంత్రి టీజీ వెంకట్‌శ్‌ వివరణ ఇచ్చుకున్నారు.చంపుతామనడం మా ప్రాంతంలో సాదారణవేనని స్పష్టం చేశారు.రైతుల సమస్యలపై అదిరారులు పట్టించుకోకపోవడంతో తాను ఆ మాట అనాల్సివచ్చిందని తెలిపారు.రైతులు తాము ఆత్మహత్యలు చేసుకుంటామని అనడంతో మీరెందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు.చేసుకుంటే మేం చేసుకోవాలి,లేదా అదికారులు చావాలి అని అన్నట్టు చెప్పారు.అదికారులను చేసుకుంటారు.చేసుకుంటే మేం చేసుకోవాలి లేదా అధికారులు చావాలి అని అన్నట్టు చెప్పారు.అధికారులను కాల్చుతామని భయపెడితే వారు.సక్రమంగా పనిచేస్తామంటే వారికి క్షమాపణ చెప్పటానికి తాను సిద్దమని తెలిపారు.