జడ్పీటీసీ అనిల్ జాధవ్ ను పరామర్శించిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. నెరడిగొండడిసెంబర్2(జనంసాక్షి):మండల జడ్పీటీసీ అనిల్ జాధవ్ అన్న ఎఎస్ఐ శ్యామ్ రావు ఇటీవల మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని వారి స్వగ్రామం రాజురాకు శుక్రవారం రోజున వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియచేసిన బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు.ఆయనతో పాటు నెరడిగొండ,బాజార్ హత్నూర్,గుడిహత్నూర్,తలమడుగు,బోథ్ మండల కన్వీనర్లు శివారెడ్డి,కానిందే రాజారామ్,కరాడ్ బ్రహ్మానందం,తోట వెంకటేష్,రుక్మాన్ సింగ్,బోథ్ నియోజకవర్గం అధికార ప్రతినిధి మొట్టే కిరణ్ కుమార్,జడ్పీ కో ఆప్షన్ మెంబెర్ తాహెర్ బిన్,నెరడిగొండ ఎంపీపీ సజన్ రాథోడ్,అబ్దుల్లా తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు
జడ్పీటీసీ అనిల్ జాధవ్ ను పరామర్శించిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు.
Other News
- బీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధిబీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధి: మహిపాల్ రెడ్డి, బిఆర్ఎస్ ఒమన్ అధ్యక్షుడు
- ప్రచారం ఫుల్! పనితనం నిల్!!ప్రచారం ఫుల్! పనితనం నిల్!!తూతూ మంత్రంగా సాగుతున్న మనఊరు మనబడి పనులు.ఎంపీటీసీ కొట్టం మనోహర్
- నూతన సచివాలయంలో అగ్నిప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసిమారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు- మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ
- పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డిపెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డి
- విద్యార్థులను అభినందించిన ప్రధానోపాధ్యాయులు.
- ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్ల ఫోరం
- గిరిజన ఉపాధ్యాయుల ధర్నాలకు టిపిటిఎఫ్ సంఘీభావం
- దేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసైదేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసై
- ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..