టీఎన్జీవో అధ్యక్షుడిగా దేవీ ప్రసాద్‌

హైదరాబాద్‌: తెలంగాణ ఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా దేవీ ప్రాసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకూ టీఎన్జీవో అధ్యక్షుడిగా స్వామిగౌడ్‌ పనిచేశారు.