టెండర్లను రద్దు చేయాలని కార్మికుల ధర్నా

నిజామాబాద్‌: టెండర్లను రద్దు చేయాలని ఐఎఫ్‌టీయూ, ఎఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపాల్‌ కమిషనర్‌ ఆఫీస్‌ ముందు కార్మికులు ధర్నా చేపట్టారు.