డయేరియాతో బాలుడి మృతి

అదిలాబాద్‌: అదిలాబాద్‌ గిరిజన గూడాల వైపు ప్రభుత్వ ఆరోగ్యశాఖ, పారిశుధ్యశాఖ కన్ను పడటం లేదు. గిరిజనుడిగా పుట్టడమే నేరంగా జిల్లా జిల్లాలో ఆదివాసులు బ్రుతుకున్నారు. ప్రతీ సంవత్సరంలాగే ఈ సంవత్సరం గిరిజగైడాల్లో మరుణమృదంగం కొనసాగుతుంది. ఈరోజు అదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం చిత్రుగూడాలో డయేరియాతో బాలుడు మృతి చెందాడు. రిమ్స్‌కు చికిత్స నిమిత్తం మొన్న వచ్చిన బాలుడు ఉదయం మరణించాడు. ఇంకా చిత్రగూడలో 25మంది ఈ వ్యాదితో బాధపడుతున్నట్లు సమాచారం. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

తాజావార్తలు