తాళ్లసంకీస శివారు బిల్య తండా వద్ద రోడ్డు ప్రమాదం

share on facebook

ఎదురెదురుకోస్తున్న కారు,ఆటో డీ

క్షేత్రగతులను పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించిన
-సిరోల్ ఎస్సై లావుడ్యా నరేష్

కురివి సెప్టెంబర్-22 (జనం సాక్షి న్యూస్)

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తాళ్ల సంకీస శివారు బీల్య తండా వద్ద రోడ్డు ప్రమాదం.కారు,ఆటో ఎదురు ఎదురుగా ఢీకొని ఆటోలో ఉన్న,దారావత్ పద్మ భర్త లచ్చు,గోపా తండా ఉప్పరగూడెం గూగులోత్ జగదీష్, తేలబండ తండా చిలుకోడు బానోతు బద్రు తండ్రి కిర్యా, పలుకుబోడు తండా కాంపల్లి తమ్ముడు వెంకన్న ఉప్పడిగూడెం కి చెందిన నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలువ్వడంతో వెంటనే సిరోల్ ఎస్సై లావుడియా నరేష్ తన సిబ్బందితో కలిసి తన పోలీస్ వాహనములో క్షత గాత్రులను మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…

Other News

Comments are closed.