తెలంగాణ మిలియన్‌ మార్చ్‌’కు సీపీఐ మద్దతు

హైదరాబాద్‌:  ఈరోజు సీసీఐ నేతలతో ముగ్దు భవన్‌లో జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం    ఆపార్టీ నేత నారాయణతో   సెప్టెంబర్‌ 30న జరిగే ‘ తెలంగాణ మిలియన్‌ మార్చ్‌’కు సీపీఐ మద్దతు  ఇవ్వలన్ని కోరారు.  ఆయన విజ్ఞప్తిమేరకు   తెలంగాణ మిలియన్‌ మార్చ్‌’కు సీపీఐ మద్దతు  తెలుపుతుందని, అలాగే సీపీఐ తలపెట్టిన ‘ తెలంగాణ పోరు యాత్ర’కు జేఏసీ సంపూర్ణ మద్దతునిస్తుందని కోదండరాం స్పష్టం  చేశారు.