పొలంబడిని నిర్వహించిన ఆత్మ స్వచ్ఛంద సంస్థ

;tరమెరి : మండలంలోని సాకడ గ్రామంలో ఆత్మ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు సస్యరక్షణ పై రైతులకు ఆత్మ బీటీఎమ్‌ గురుమూర్తి, ,మండల వ్యవసాయాధికారి గోపికాంత్‌ అవగాహన కల్పించారు,