శామీర్ పేట్, జనం సాక్షి : ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అహర్నిశలు పాటు పడుతున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. గురువారం తుంకుంట మొగుళ్ళ రామకృష్ణ ఫంక్షన్ హలులో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో,
శామీర్పేట్ మండల ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ ఎల్లుభాయి బాబు ఆధ్వర్యంలో, ఎంసి పల్లి లో ఎంపీపీ హారిక మురళి గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ చీరలు , కల్యాణ లక్ష్మి చెక్ ల పంపిణి కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు.
మండలంకు చెందిన
దాదాపు 5868 మంది మహిళలకు చీరల పంపిణి చేశారు .
అలాగే మండలంకు మంజూరు అయినా 47కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అంద జేశారు .ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వాణి వీరారెడ్డి, ఎంపీపీ ఎల్లుబాయ్, జడ్పీటీసీ అనిత, డీసీఎంస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి,ఎంపీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిల్లర్లు,నాయకులు సుదర్శన్, కృష్ణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
22ఎస్పీటీ -1: చెక్, చీరలు అందజేస్తున్న దృశ్యం
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం :చామకూర మల్లారెడ్డి:
Other News
- మెరుగైన వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలం..:బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
- ఆధ్యాత్మిక వికాసానికి నిలయాలు దేవాలయాలు హుస్నాబాద్ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ గారు.
- మహిళా రెజ్లర్ల పై లైంగిక దాడికి పాల్పడిన బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ కి మద్దతుగా ఉన్న కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
- పేరుకే ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలు డైరెక్టర్లు పట్టించుకోకపోతే రైతుల పరిస్థితి ఏమిటి.
- రాష్ట్ర దశాబ్ది వేడుకలు నిర్వహించాలి జిల్లా కలెక్టర్
- బండి కొమురయ్యకు పెన్షన్ మంజూరు పట్ల హర్షం
- సోమారపు ఆశయ్య కుటుంబానికి అండగా ఉంటాం
- సోమారపు ఆశయ్య కుటుంబానికి అండగా ఉంటాం
- పండుగ వాతావరణంలో వైభవోపేతంగా దశాబ్ది వేడుకల నిర్వహణ..... జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ ఈ యాస్మిన్ భాష
- యేసు రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన దుబ్బాక కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తీక గౌడ్