బళ్లారి రక్షిత అటవీ ప్రాంత మైనింగ్ పై మరో నివేదిక
ఢిల్లీ: బళ్లారి రక్షిత అటవీ ప్రాంతంలో మైనింగ్ వ్యవహారాలపై అధ్యయనం చేసిన కేంద్ర సాధికార కమిటీ సుప్రీంకోర్టుకు మరో నివేదిక సమర్పించింది. పర్యావరణ పునరుద్ధరణ కార్యకలాపాలను పాటించని సంస్థలను వెంటనే నిషేధం విధించాలని సూచించింది.