తాజావార్తలు
- కాంగ్రెస్ నేతలకు దృష్టి, వినికిడి పరీక్షలు అవసరం
- నెల రోజులుగా వృధాగా పారుతున్న మిషన్ భగీరథ నీరు
- ఉప్పల్ భగాయత్ భూములపై ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టిన తెలంగాణ రక్షా సేన అధినేత కవిత
- యాప్లో యూరియా బుకింగ్.. రైతులకు మాత్రం తిప్పలే తిప్పలు!
- ఉప్పల్ ఎక్స్ రోడ్స్లో ‘సురక్షితంగా చేరుకుందాం’ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం
- “యూరియా కొరత లేదంటున్న అధికారులు.. ఎరువుల కోసం రైతుల పడిగాపులు!”
- అరైవ్ అలైవ్ – మీ కుటుంబం మీ కోసం వేచి ఉంది
- ఉప్పల్ జోన్లో దోమల నియంత్రణకు కొత్త ఫాగింగ్ యంత్రాలు
- గంజాయి నిర్మూలన, రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెరగాలి – డీజీపీ సి.వి. ఆనంద్ ఐపీఎస్
- నాటుసారా తయారీ కేంద్రంపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు
- మరిన్ని వార్తలు
వీణవంక మార్చ్ 3 (జనం సాక్షి) వీణవంక మండలంలొని పోతిరెడ్డి పల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన తెరాస పార్టీ కార్యకర్త సజ్జనపు రమ కుటుంబానికీ తెరాస పార్టీ సభ్యత్వ భీమా రెండు లక్షల రూపాయల చెక్కును బాధిత కుటుంబానికి అందించిన హుజురాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు



