మద్దికెరలో లారీ బోల్తా

కర్నూలు:  మద్దికెరలో మిని లారీలో గుంతపల్లీకి పెళ్ళీకి వెల్తుండగా టైరుపేలి  బోల్తా పడింది. 50మంది గాయా పడ్డారు. వారిలో పదిమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.