బిజెపి మహేశ్వరం నియోజకవర్గం రాష్ట్ర నేత కొలను శంకర్ రెడ్డి మాజీ సింగల్ విండో చైర్మన్ నాయకత్వంలోని బిజెపి ప్రతినిధి బృందం గౌరవనీయులు రాష్ట మంత్రివర్యులు శాసనసభ్యులు ఈటెల రాజేందర్ ని కలవడం జరిగినది ఈ సందర్భంగా ఒక వినతి పత్రం సమర్పించడం జరిగినది రాష్ట్రంలో పేద ప్రజలందరికీ డబల్ బెడ్ రూమ్ పథకమును అందించాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించాలని, రైతులు అందరికీ రుణమాఫీని తక్షణమే అమలు చేసే విధంగ శాసనసభ సమావేశంలో రాష్ట్ర టీఆరెస్ ప్రభుత్వాన్నీ మెడలు వంచి ఆమలు చేయించాలని విజ్ఞప్తి చేయడం జరిగినది, ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి, శాసనసభ్యులు ఈటెల రాజేందర్ ని కలసీ వినతి పత్రం అందజేసిన : రాష్ట్ర బిజెపి నాయకులు కోలన్శంకర్ రెడ్డి
Other News
- బీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధిబీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధి: మహిపాల్ రెడ్డి, బిఆర్ఎస్ ఒమన్ అధ్యక్షుడు
- ప్రచారం ఫుల్! పనితనం నిల్!!ప్రచారం ఫుల్! పనితనం నిల్!!తూతూ మంత్రంగా సాగుతున్న మనఊరు మనబడి పనులు.ఎంపీటీసీ కొట్టం మనోహర్
- నూతన సచివాలయంలో అగ్నిప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసిమారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు- మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ
- పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డిపెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డి
- విద్యార్థులను అభినందించిన ప్రధానోపాధ్యాయులు.
- ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్ల ఫోరం
- గిరిజన ఉపాధ్యాయుల ధర్నాలకు టిపిటిఎఫ్ సంఘీభావం
- దేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసైదేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసై
- ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..