మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులకు వడ్డిస్తున్న భోజన పరిశీలన హుజూర్ నగర్ డిసెంబర్ 2(జనం సాక్షి): హుజూర్ నగర్ గురుకుల మైనార్టీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని టిఆర్ఎస్ కెవి నియోజకవర్గ అధ్యక్షులు పచ్చిపాల ఉపేందర్ శుక్రవారం పరిశీలించారు. అనంతరం విద్యాబోధన గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత అన్ని పాఠశాలల్లో సన్న బియ్యం ద్వారా భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. మైనార్టీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగుల్ మీరా, ఉపాధ్యాయునీలు పాల్గొన్నారు.
మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులకు
Other News
- బీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధిబీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధి: మహిపాల్ రెడ్డి, బిఆర్ఎస్ ఒమన్ అధ్యక్షుడు
- ప్రచారం ఫుల్! పనితనం నిల్!!ప్రచారం ఫుల్! పనితనం నిల్!!తూతూ మంత్రంగా సాగుతున్న మనఊరు మనబడి పనులు.ఎంపీటీసీ కొట్టం మనోహర్
- నూతన సచివాలయంలో అగ్నిప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసిమారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు- మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ
- పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డిపెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డి
- విద్యార్థులను అభినందించిన ప్రధానోపాధ్యాయులు.
- ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్ల ఫోరం
- గిరిజన ఉపాధ్యాయుల ధర్నాలకు టిపిటిఎఫ్ సంఘీభావం
- దేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసైదేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసై
- ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..