రిజిస్ట్రేషన్ల ఛార్జీల పెంపు
హైదరాబాద్: భూక్రయ విక్రయాలకు సంబంధించిన అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ల ఛార్జీలను ప్రభుత్వం పెంచింది. ఈసీ ఛార్జీలు భారీగా పెరిగాయి.
హైదరాబాద్: భూక్రయ విక్రయాలకు సంబంధించిన అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ల ఛార్జీలను ప్రభుత్వం పెంచింది. ఈసీ ఛార్జీలు భారీగా పెరిగాయి.