వైకాపా ఎమ్మెల్యేల దీక్షను అడ్డుకున్న పోలిసులు

హైదరాబాద్‌: అసెంబ్లిలోని గాంధీ విగ్రహం వద్ద వైకాపా పార్టీ ఎమ్మెల్యేలు రైతు సమస్యలు మరియు జగన్‌కు నార్కో పరిక్షలు నిర్వహించవద్దని వారు నిరసనగ ఈ రోజు  నిరసన దీక్ష నిర్వహిస్తున్నారు. ఈ దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. పోలిసులకు ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం జరిగింది.