శ్రీకాకుళంలో జాతీయ రహదారి దిగ్బంధం

శ్రీకాకుళం:  శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలో ఆంధ్రా ఆర్గానిక్‌ కార్మికులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు.