సాంకేతిక లోపంతో నిలిచి రైలు

విశాఖపట్నం: యలమంచిలి రైల్వే స్టేషన్‌ వద్ద సాంకేతిక లోపంతో ఒక గూడ్స్‌ రైలు నిలిచి పోయింది. దీంతో పలు రైల్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.