అంత్యక్రియలకు ఆర్థిక సాయం చేసిన కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి

జూలై 11(జనం సాక్షి):
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల  మండలంలోని సాల్వీడ్ గ్రామంలో చాకలి కిష్టయ్య అనారోగ్యం కారణంగా సోమవారం ఉదయం మృతి చెందారు.ఈ విషయాన్ని తెలుసుకున్న కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి a అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కొరకు 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలయ్య,చాపలగుడెం సర్పంచ్ లక్ష్మణ్,మహిపాల్ ,శ్రీనివాస్,చందు,అరవింద్,పెంటయ్య,యువకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు