అక్రమంగా తరలిస్తున్న 400లీటర్ల కిరోసిన్‌ పట్టుకున్నా గ్రామస్తులు

వరంగల్‌: నర్శింహులపేట మండలంలోని దాట్లనుంచి అక్రమంగా తరలిస్తున్న 400లీటర్ల కిరోసిన్‌ డ్రమ్ములను గ్రామస్తులు పట్టుకున్నారు. పట్టుబడిన కిరోసిన్‌ పౌరసరఫరాల అధికారులు విచారణ చేపట్టారు.