అక్రమంగా తరలిస్తున్న 50 కిలోల గంజాయి పట్టివేత

మెదక్‌: అక్రమంగా తరలిస్తున్న 50 కిలోల గంజాయిని జహీరాబాద్‌ ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద పోలీసులు పట్టుకున్నారు.
ఇండికా కారులో గంజాయిని మహారాష్ట్రకు తరలిస్తుండగా తనిఖీలు చేపట్టి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తాజావార్తలు