అర్మీ రిక్రూట్‌మెంట్‌ పరుగు పరీక్షలో అపశ్రుతి

ప్రకాశం : ఒంగోలు పోలీసు కవాతు మైదానంలో జరుగుతున్న అర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. పరుగు పరీక్షలో ఓ అభ్యర్థి అయాసంతో సోమ్ముసిల్లి పడిపోయి మృతి చెందాడు. ఇతన్ని చీమకుర్తి మండలం చంద్రపాడుకు చెందిన కె. ప్రభాకర్‌గా గుర్తించారు.